పేజీలు
లాగిన్
వర్గాలు
కాళిదాసు కవిత్వం లో స్త్రీ
కవికుల గురువు కాళిదాసు రచనలు. ఆగాధమైన లోతు కలవి. ధర్మశాస్త్రజ్ఞులు
ఆయన సృష్టిగా మనకు లభ్యమయ్యే 7 కావ్యాలలో ఋతుసంహారం, మేఘసందేశం కేవలం వర్ణనాతమ్మక, ఖండ కావ్యాలు. అయినా అవకాశం దొరికినప్పుడల్లా స్త్రీ యొక్క బాహ్య , మానసిక సౌందర్యాన్ని తన దివ్య లేఖినితో మనముందు చిత్రిస్తూనే వుంటాడు. రఘు వంశం
అవకాశం దొరికినప్పుడల్లా అనేక ఉదాత్త స్త్రీ పాత్రలు ప్రత్యక్షమవుతూ వుంటాయి. 9వ సర్గ మొదలు 15వ సర్గ పర్యంతం రామ కథ నడుస్తుంది. అందులో 9వ సర్గ రామాయణ గాధకు పీఠికాప్రాయం. జగదేవకవీరుడు, ఆదర్శపుత్రుడు, ఉత్తమ సోదరుడు, ఆదర్శ ప్రభువు అయిన
వాల్మీకి, రామాయణంలో ”చండీ మమ మాతా” అని కుమారుడైన భరతుని చేత ”కీప స్వభావురాలు, దురుసు మనిషి అయినా మా అమ్మ కులంలో ఏం ఉపద్రవం తేలేదు కదా
”తం కర్ణమూల మాగత్య రామే శ్రీ రామేన్య స్యతామితి
ఉత్సాహానికి, యవన శోభకు రూపాంతరం కైక. ఆవిడ పేరు చెప్నేనే వార్థక్యానికి
ఇన్నాళ్లూ కల్పవృక్షంలా వున్న రాముడు ఆమె పట్ల అసిపత్ర వృక్షంగా (నరకంలో వుండే ముళ్ల చెట్టు) మారాడు. ఈ దుశ్చర్యను సకల చరాచర ప్రకృతీ గర్హిస్తూ ప్రతిఘటిస్తూంది.
తరువాత శ్లోకంలో నా గర్భంలో వున్న ఇక్ష్వాకు కుల సంతతిని తలచి నన్ను దీవిస్తూ వుండండి అని అత్తలకు నమస్కరిస్తూ ప్రార్థిస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్డు న్యాయవాదిలా సీత ప్రతివాదం చేస్తూంది. ఏనాడో జరిగిపోయింది రావణ సంహారం. అగ్ని పరీక్షలో నెగ్గాక, పంచ భూతాలూ, ఆఖరికి స్వర్గంలో వున్న థరథుడితో సహా అందరూ ఆమె సౌశీల్యాన్ని నిరూపించాకనే
కుమార సంభవం కావ్యం గిరిజా కళ్యాణ గాధ. లోకమాత కళ్యాణం జగత్తులోని
ఆనాటి స్త్రీ వినయశీల. పరిస్థితులు సవ్యంగా జరుగుతున్నంత కాలం ఆమె తెరచాటునే వుంటుంది. అన్ని విషయాలూ సాకల్యంగా ఆకళించుకుంటూ సమయం వచ్చినప్పుడు
మన్మథ దాహంతో మూర్ఛపోయిన కుమార్తెను ఐరావతం తామరతూడను వలె
శివుని హృదయంలో స్థానం సంపాదించాలంటే తపస్సే సాధనమని నిశ్చయించు
ఈ సన్నివేశానికి ముగ్ధుడైన శ్రీనాథుడు తన హర విలాసంలో ” గ్రుచ్ఛి కౌగలించుకొని
Uncategorizedసాహిత్య వ్యాసాలుPermalink
One Response to కాళిదాసు కవిత్వం లో స్త్రీ