సాహితీ ప్రియుల గుండెల్లో, అజరామరమై నిలిచిపోయే సెలయేటి కవితాక్షరాలు ఈ ‘హేమంతం'(పుస్తక సమీక్ష )- వెంకట్ కట్టూరి
జీవితంలో తమతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా మృత్యువుపేరుతో మాయమైపోతే,ఆ వ్యక్తికి కలిగే దుఃఖం అనిర్వచనీయమైన సన్నివేశం.చనిపోయినవారితో తమకున్న అనుబంధం, గాఢతనుబట్టి అనుభవించే దుఃఖం తీవ్రత ఎంతో ఎక్కువ ఉంటుంది. ఈ అనుబంధాలు రకరకాలుగా ఉంటాయి. స్నేహసంబంధాలే కాక రక్తసంబంధాలు మానవుణ్ని విశిష్టమైన ఆర్ధభావనకు గురిచేస్తాయి. స్మృతికావ్యాల్లో మృతులజ్ఞాపకాలతో, తమకున్న అనుబంధం ఎదుటిగుండెల్ని వువ్వెత్తున స్పృశిస్తుంది. … Continue reading →

