భూస్వామ్య చావుకేక “ పెడ్రో పరామో” (పుస్తక సమీక్ష )- డా.జె.రవీంద్రనాథ్
జువాన్ రూల్ఫో( 1918-1986) జెలిస్కోలోని అపుల్కో అనే ప్రాంతంలో పుట్టాడు. ఆరేళ్లకే తన తండ్రి ,పిన తండ్రి ఇద్దరు క్రిస్టరో తిరుగుబాటులో చనిపోయారు.రూల్ఫో తల్లి 1927లో తన తొమ్మిదేళ్ళ వయసులో మృతి చెందడంతో అనాధ శరణాలయంలో 1928- 32 ల మధ్య పెరిగాడు. 1933లో మెక్సికో వెళ్ళాడు. తన చదువు తర్వాత పాత్రికేయుడిగా, ఫోటోగ్రాఫర్, ఇమ్మిగ్రేషన్ … Continue reading →
