పేజీలు
లాగిన్
వర్గాలు
Tag Archives: ముస్లిం మైనారిటీ సాహిత్యం
భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
1920 డిసెంబరులో ఆరంభమైన సహాయనిరాకరణ ఉద్యమంలో మౌలానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసా క్రియాశీలక పాత్ర నిర్వహించారు. హిందూ, ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ఆమె … Continue reading



భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
గాంధీజీ ఆధ్వర్యంలో ‘ నిఖా ‘ చేసుకున్న ఫాతిమా బేగం స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కోరుకున్న ప్రజలు వివక్షతను ఏమాత్రం సహించరు. మహత్తరమైన స్వేచ్ఛా,సమానత్వాల కోసం నడుం … Continue reading



భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
జాతీయోద్యమకారులచే ‘ అమ్మ’ గా పిలిపించుకున్న ఆబాది బానో బేగం (1852-1924) జాతీయోద్యమంలో పురుషులతోపాటు మహిళలు కూడా అద్వితీయమైన భాగస్వామ్యాన్ని అందించారు. బ్రిటీషు ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరుబాటలో సాగిన … Continue reading



భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
ప్రజలలో స్వాతంత్య్రేచ్ఛను రగిలించిన కవయిత్రి జాహిదా ఖాతూన్ షేర్వానియా మాతృదేశాన్ని పరదేశీయుల పాలన నుండి విముక్తం … Continue reading



ముస్లిం మహిళలు
జాతీయోద్యమకారులను ఉత్తరాలతో ఉత్తేజపరచిన బేగం జాఫర్ అలీ ఖాన్ జాతీయోద్యమ చరిత్ర పుటలను కాస్త ఓపిగ్గా తెరిస్తే స్వాతంత్య్రోద్యమంలో భర్తలతో పాటుగా పలు త్యాగాలకు … Continue reading



భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
జలియన్ వాలా బాగ్లో నేలరాలిన ధీరమాత ‘ షహీద్ ‘ ఉమర్ బీబీ మాతృభూమిని విముక్తి చేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పరాయి పాలకుల మీద విజృభించిన … Continue reading



భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
ఆంగ్ల సైన్యాలను సాయుధంగా నిలువరించిన సాహసి-బేగం జవిూలా మాతృభూమిని పరాయిపాలకుల నుండి విముక్తం చేసి సొంత గడ్డను స్వదేశీయుల పాలనలో చూడాలన్న ప్రగాఢకాంక్ష కలిగిన యోధులు … Continue reading



భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
ఝాన్సీ రాణి వెన్నంటి నిలచి ప్రాణాలర్పించిన యోధురాలు – ముందర్ 1857 నాటి సంగ్రామంలో మాత్రభూమిని బ్రిటీషు పాలకుల నుండి విముక్తి చేయడానికి కులమతాలకు అతీతంగా … Continue reading



మాతృదేశ విముక్తి కోసం ఉరిని లెక్క చేయని సాహసి హబీబా బేగం(1833-1857)
పుట్టిన గడ్డ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాభిమానులైన బిడ్డలు ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారన్న విషయం స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర నిరూపిస్తుంది. అటువంటి నిరూపణలకు దృష్టాంతరంగా నిలుస్తారు శ్రీమతి … Continue reading
భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
బ్రిటీష్ సైనిక తుపాకులకు ఎదురొడ్డి నిలచిన వీరవనిత బేగం అజీజున్ 1832-1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో రాజులు, రాణులు, సంస్థానాధీశులు, స్వదేశీ సైనికాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. … Continue reading


