పేజీలు
లాగిన్
వర్గాలు
వేదుల జీవన ప్రస్థానం – అవధానం- డా|| కె. వి.ఎన్.డి.వరప్రసాద్
‘గౌతమీ కోకిల’గా ప్రసిద్ధి పొందిన శ్రీ వేదుల సత్యనారాయణశాస్త్రి 20-03-1900 సంవత్సరంలో భద్రాచలం తాలూకాలోని గొల్లగూడెంలో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని ఆయన అక్కడే పూర్తి చేశారు. రెండవ ఫారం వరకూ భద్రాచలంలో చదివారు.
తరువాత భద్రాచలంలో జరిగిన అవధానంలో ఆయనకు చంద్రాలోక కర్తయైన జయదేవుని ‘ప్రసన్న రాఘవం’ లోని
ఏమైనా 1922లో రాజమండ్రి చేరుకున్న వేదుల రాజమహేంద్రి గొప్పతనాన్ని
చిన్నతనం నుంచీ వారాలు చేసుకుంటూ, కొన్ని రోజులు పస్తులుంటూ ఎన్నో కష్టాలుపడినా మధ్యలో కొన్ని అద్భుతాలు కూడా జరిగినట్టు ఆయన చెప్పుకొన్నారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ప్రయాణం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు గ్రామం నుంచి పోడూరు గ్రామానికి మిట్టమధ్యాహ్నం నడిచి ప్రయాణం చేసానని గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో పోడూరు చేరుకున్న తరువాత అక్కడ పేకాడుకుంటున్న ఓ వ్యక్తిని మంచి నీళ్లు అడగగా ఆయన తన వివరాలు అడిగాడని శ్రీ వేదుల తెలిపారు. తాను తన వివరాలు చెప్పగా సాష్టాంగ నమస్కారం పెట్టి, మిమ్మల్ని చూడాలని ఎంతో కాలం నుంచీ అనుకుంటున్నానని, ఎంతో మర్యాద చేసి 80 రూపాయలను పళ్ళెంలో పెట్టి ఇచ్చారని, ఇలాంటి కొన్ని సంఘటనలు తాను దుర్భరదారిద్య్రాన్ని అనుభవిస్తునప్పుడు జరిగినట్లుగా ఆయన ఉదహరించారు.
రాజమహేంద్రిలో ఉండగానే ‘సాహిత్య సమితి’లో సభ్యులయ్యారు.
–డా|| కె.వి.ఎన్.డి.వరప్రసాద్,ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి.,


