“జాగృతి” వార పత్రిక వారి దీపావళి కధల పోటీలో (కీర్తి శేషులు వాకాటి పాండు రంగా రావు స్మారక కధా పురస్కారం) రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు ప్రధమ బహుమతి (రూ.15,000) గెలుచు కున్నారు. ఈమె Andhra Pradesh Industrial Infrastructure Corporation , హైదరాబాద్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు.
వీరికి విహంగ మహిళా సాహిత్య పత్రిక తరపున అభినందనలు !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 Responses to “జాగృతి” వార పత్రిక దీపావళి కధల పోటీలో విజేత అల్లూరి గౌరీ లక్ష్మి